కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ – PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన 2025
భారత ప్రభుత్వం నుంచి విద్యార్థులకు శుభవార్త! PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USPYS) కింద UG, PG, మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వనుంది. ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రతిభగల పేద విద్యార్థులు తమ ఉన్నత విద్యను సాగించేందుకు అద్భుతమైన అవకాశం లభించనుంది.
📌 ముఖ్య సమాచారం:
- అర్హత వయస్సు: 18-25 ఏళ్లు
- అర్హత విద్యార్హత: 10+2 / ఇంటర్మీడియట్లో కనీసం 80% మార్కులు
- కుటుంబ ఆదాయం: సంవత్సరానికి ₹4.5 లక్షల లోపు ఉండాలి
- కోర్సులు: UG, PG, మెడికల్, ఇంజినీరింగ్
- స్కాలర్షిప్ మొత్తం:
- UG విద్యార్థులకు: రూ. 12,000/సంవత్సరం
- PG & ప్రొఫెషనల్ కోర్సులకు: రూ. 20,000/సంవత్సరం
- ఆఖరి తేదీ: 2025 అక్టోబర్ 31
📝 దరఖాస్తు విధానం:
విద్యార్థులు National Scholarship Portal (NSP) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
📌 ముఖ్య సూచనలు:
- ఆధార్తో EKYC తప్పనిసరి
- విద్యాసంస్థ గుర్తింపు పొందినదిగా ఉండాలి
- బ్యాంక్ అకౌంట్ విద్యార్థి పేరిట ఉండాలి
PM ఉచ్ఛతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన 2025, Scholarship for college students in Telugu, NSP Scholarship UG PG, PM Scholarship Telugu details, Central govt scholarship for students

మా వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి
AP ప్రభుత్వ పథకాలు & జాబ్ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి!
Join WhatsApp Channel